Tuesday 29 May 2012


సహదేవుడు చెప్పారు...
రాముని అరణ్యవాసమునకు పంపేసమయంలో అయోధ్య ప్రజలనూరడించుచూ రాజగురువుల పలుకులు: (క్రమాలంకారము)
సాకేతరాము నీవసు
ధైకప్రభువటంచుదెలియఁదరులన్బంపెన్,
శోకంబదేలశీఘ్రమె
కైకవిభుడు,రాఘవుండుకాపాడుమిమున్!

No comments:

Post a Comment