రాముని అరణ్యవాసమునకు పంపేసమయంలో అయోధ్య ప్రజలనూరడించుచూ రాజగురువుల పలుకులు: (క్రమాలంకారము)
సాకేతరాము నీవసు
ధైకప్రభువటంచుదెలియఁదరులన్బంపెన్,
శోకంబదేలశీఘ్రమె
కైకవిభుడు,రాఘవుండుకాపాడుమిమున్!
సాకేతరాము నీవసు
ధైకప్రభువటంచుదెలియఁదరులన్బంపెన్,
శోకంబదేలశీఘ్రమె
కైకవిభుడు,రాఘవుండుకాపాడుమిమున్!
No comments:
Post a Comment