శ్రీకృష్ణ భగవానుడు సంధి జేయుటకు సుయోధనునితో పలికిన పలుకులు :
వినుము సుయోధనా! తమరు పెట్టిన బాధలనోర్చిపాండవుల్
ననునిటు దూతగన్ బనుప నాశము గోరక సంధి జేయగన్
కనుగొన వచ్చితిన్ జనుల గావగ యుద్ధము మాన్పగ న్నివా
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
ననునిటు దూతగన్ బనుప నాశము గోరక సంధి జేయగన్
కనుగొన వచ్చితిన్ జనుల గావగ యుద్ధము మాన్పగ న్నివా
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
No comments:
Post a Comment