Monday 18 June 2012

అర్జునుడు కృష్ణుడితో పలికిన పలుకులు:

 నీదు వాత్సల్య బలమున నీరజాక్ష !
  బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు
  శత్రువుల ద్రుంచ వంచించి చంపినారు 
  ధర్మ సంరక్షణము వీడి దాగనేల?  


కంది శంకరయ్య చెప్పారు...
సహదేవుడు గారూ, 
సహదేవుడా సెబాసని
యహమహమిక లేక మెత్తు రందరు నీ ఖే
దహరమ్మగు పూరణమును,
మహనీయుడు పార్థసఖుడు మధురిమనొసగున్ 

No comments:

Post a Comment